Andhra Pradesh: నడిరోడ్డుపైనే నరికి చంపేశారు..! పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!
విశాఖ గాజువాక లో దారుణ హత్య జరిగింది. వేమిరెడ్డి అప్పలనాయుడు అనే మాజీ సైనికొద్యోగి అయిన దివ్యాంగుడిని కత్తితో నరికి చంపేశారు. నడి రోడ్డుపైనే రెండు చేతులు నరికి, మెడపై కత్తితో అత్యంత దారుణంగా...