మంత్రి జోగి రమేష్ చెప్పించి గృహ నిర్మాణ శాఖలో సహాయ ఇంజినీరు ఉద్యోగం వేయిస్తానంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి రూ.15 లక్షలు స్వాహా చేసిన వైకాపా నాయకుడు మోర్ల కేసు పెనమలూరు పోలీసులు...
పెనుగొండచంద్రబాబు హయాంలో 4,000 మందికి పైగా విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా విదేశాల్లో చదువుకునే అవకాశాలు కల్పించగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఐదేళ్లలో ఏ ఒక్కరికి విదేశీ విద్య అందించకపోవడం దుర్మార్గమని...