అర్థరాత్రి పెరట్లోకి చొరబడిన దొంగలు.. చివరకు వాటిని కూడా వదల్లేదు..
ఇళ్ళు, బ్యాంకుల వద్ద చోరీలపై నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో దొంగల దృష్టి రైతుల కేంద్రంగా మళ్లింది. రైతుల జీవనోపాదికి ప్రధానఅవసరమైన ఎద్దులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా...