Telangana: కారు దిగి పారిపోతున్నవారిని పట్టుకున్న పోలీసులు.. ఆరా తీస్తే తెలిసింది అసలు బండారం!
కామరెడ్డి జిల్లా బిచ్కుందలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ఓ వ్యాపారి నుంచి 50లక్షల విలువైన ఫేక్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారుతోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్జనకు అలవాటు...