Sangreddy: ఛీ మీరేం మనుషులు రా.. చాక్లెట్ కొనిస్తామని 8 ఏళ్ల పాపను తీసుకెళ్లి..
సంగారెడ్డి జిల్లాలో దారుణం ఘటన వెలుగుచూసింది. 8 ఏళ్ల పాపపై ఇద్దరు యువకులు లైంగిక దాడి చేశారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను చాక్లెట్ కొనిస్తామని చెప్పి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. పాప కనిపించకపోయేసరికి...