Telangana: బాబోయ్.. చికెన్ బిర్యానీ తిని యువతి మృతి.. మరికొంతమందికి తీవ్ర అస్వస్థత..
వీరిలో ఫూల్ కాళీ బాయి అనే 19ఏళ్ల యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు...