Andhra News: రామ్ గోపాల్ వర్మకు రూ. కోటి 15 లక్షలు ఇచ్చారు.. 15 రోజులే గడువు ఇస్తున్నాం: జీవీ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ ప్రక్షాళనలో భాగంగా 410 ఉద్యోగులను తొలగించబోతున్నామని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. సంస్థకు నష్టం కలిగించిన వారిని నుంచి డబ్బు రికవరీ చేస్తామని చెప్పారు....