ట్రైబల్ యూనివర్సిటీకి దిక్కులేదు – మెడికల్ కాలేజీ పెట్టలేదు: వైఎస్ షర్మిల*
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించిన షర్మిల, జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు....