చర్చకు సిద్ధం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలును ఎప్పుడో ఆపేశాం.. టీడీపీకి మంత్రి ధర్మాన స్ట్రాంగ్ కౌంటర్..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఖండించారు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ల శాఖ...