• 15 నిమిషాల్లో ఇస్తామని చెప్పి, బెదిరించి రూ. 85 లక్షలు స్వాహా • విశాఖలో వెలుగు చూసిన ఘరానా సైబర్ మోసం ఆంధ్రప్రదేశ్ లో షాకింగ్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ...
టెక్నాలజీ అప్డేట్ అయినట్లే.. సైబర్ క్రిమినల్స్ కూడా దానికి మించిన రేంజ్లో రెచ్చిపోతున్నారు. రోజుకో స్టైల్లో.. కొత్త కొత్త స్ట్రాటజీలతో అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. ఇటీవల పార్సిల్స్ పేరుతో జరుగుతున్న మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి....
కొత్త తరహా నేరాలతో సైబర్ కేటుగాళ్లు విజృంభిస్తునారు. ఇష్టానుసారంగా ఫోన్ నెంబర్లు సేకరించి కొత్త కొత్త స్కామ్ల పేరుతో బాధితులను బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ఐఐటీ...