April 11, 2025
SGSTV NEWS

Tag : Cyber Criminals

Andhra PradeshCrime

Andhra Pradesh: సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మాజీ ఎమ్మెల్యేకు వాట్సప్ కాల్ చేసిన మహిళ.. కట్ చేస్తే, రూ.50లక్షలు..

SGS TV NEWS
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. మోసానికి కాదేది అనర్హం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. వేలు.. రూ. లక్షలు, కోట్లు దండుకుంటున్నారు. మ‌నిషి ఆశ‌ను, భయాన్ని ఆసరాగా చేసుకుని దొరికిన కాడికి దోచుకుంటున్నారు. సామాన్యులతోపాటు ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు...
CrimeTelangana

Hyderabad: బరితెగించిన సైబర్ బూచోళ్లు.. మెయిల్‌ హ్యాక్‌ చేసి ఏకంగా రూ.11.4 కోట్లు దోచేశారు!

SGS TV NEWS
హైదరాబాద్‌, జూలై 8: అమాయకులను దోచుకోవడానికి సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు పంథా మార్చుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా బ్యాంకు ఖాతాలు మారాయంటూ ఓ సంస్థను భారీ మొత్తంలో మోసం...
CrimeTelangana

రూ. 18 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు.. 11 నిమిషాల్లో రీఫండ్.. అదెలా సాధ్యంమంటే..

SGS TV NEWS
హైదరాబాదులో సైబర్ క్రైమ్ భారీన పడుతున్న బాధితుల సంఖ్య రోజుకు పెరుగుతుంది. సగటున గంటకు ముగ్గురు బాధితులు సైబర్ నేరస్తుల బారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వివిధ మార్గాల్లో స్కామ్‎లకు పాల్పడుతున్న సైబర్ నెరగాళ్లు నెలకి...
Andhra PradeshCrime

సైబర్ నేరగాళ్ల వలలో బ్యాంకు మేనేజర్

SGS TV NEWS online
పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ఓ బ్యాంకు మేనేజర్ సైబర్ నేరగాళ్లుకు చిక్కి డబ్బులు పోగొట్టుకున్న ఘటన సోమవారం చోటు చేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.   కందనూలు, : పట్టణంలోని...
CrimeTelangana

కలెక్టర్‌ను వదలని కేటుగాళ్లు.. మరో నయా దందాకు తెర తీశారు

SGS TV NEWS online
ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్ల నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందది. తరుచు రకరకాల మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.  తాజాగా ఈసారి ఏకంగా కలెక్టర్‌ పేరుతోనే సైబర్‌ నేరానికి ఒడిగట్టారు. ఇంతకి...
CrimeTelangana

డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..

SGS TV NEWS online
స్టాక్ ట్రేడింగ్ పేరుతో రోజురోజుకు మోసాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్లో ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు ట్రేడింగ్ పేరుతో వస్తున్న మోసాలను పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. రెండు నెలల...
Crime

8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు

SGS TV NEWS online
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. 280...
CrimeTelangana

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సైబర్ ఉచ్చు కలకలం

SGS TV NEWS online
మహబూబ్నగర్ : ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల మంది గ్రామస్తులు సైబర్ ఉచ్చులో పడిపోయారు. పెట్టుబడుల పేరుతో భారీగా లాభాలు ఆశ చూపి ఓ పే యాప్ కేటుగాళ్లు కోట్ల రూపాయలు...