పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ఓ బ్యాంకు మేనేజర్ సైబర్ నేరగాళ్లుకు చిక్కి డబ్బులు పోగొట్టుకున్న ఘటన సోమవారం చోటు చేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. కందనూలు, : పట్టణంలోని...
స్టాక్ ట్రేడింగ్ పేరుతో రోజురోజుకు మోసాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్లో ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు ట్రేడింగ్ పేరుతో వస్తున్న మోసాలను పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. రెండు నెలల...
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. 280...
మహబూబ్నగర్ : ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల మంది గ్రామస్తులు సైబర్ ఉచ్చులో పడిపోయారు. పెట్టుబడుల పేరుతో భారీగా లాభాలు ఆశ చూపి ఓ పే యాప్ కేటుగాళ్లు కోట్ల రూపాయలు...