ఢిల్లీ: కాంగ్రెస్ నేత హిమాని నర్వాల్ దారుణ హత్య హర్యానాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆమె హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు....
హైదరాబాద్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా ఫోన్లు ట్యాప్ చేశామని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, మాజీ పోలీస్ అధికారి ప్రణీతరావు వాంగ్మూలం ఇచ్చాడు. మొత్తం 1,200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించాడు....
• ఏఐసీసీ సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్త అరుణ్ రెడ్డిని సూత్రధారిగా తేల్చిన ఢిల్లీ పోలీసులు • దీని వెనక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ న్యూఢిల్లీ: కేంద్ర...
బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీటీసీ లు,కాంగ్రెస్ పార్టీలో చేరిక. కోడేరు మండల పరిధిలోని మచుపల్లి గ్రామ ఎంపీటీసీ శ్రీమతి. M.లావణ్య లక్ష్మయ్య గారు, కోడేరు గ్రామ ఎంపీటీసీ కృష్ణయ్య గార్లు *రాష్ట్ర మంత్రి...
శనివారం కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. దీంతో రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19న తొలి దశ ఓటింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అంటే...