ఏపీలో ప్రతినెలా 1వ తేదీన ‘పేదల సేవలో’ మమేకం… జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం
‘గత ప్రభుత్వ కలెక్టర్ల సదస్సు ద్వారా ప్రజా వేదిక కూల్చి విధ్వంస పాలనకు నాంది పలికారు. నేటి కలెక్టర్ల సదస్సు రాష్ట్ర అభివృద్దికి నాంది కావాలి. ప్రతి నెల 1వ తేదీన ‘పేదల సేవలో‘...