Cyber Fraud: చనిపోయిన వ్యక్తి కుటుంబాలను వదలని సైబర్ నేరగాళ్లు.. ఏకంగా బీమా సొమ్ము వచ్చిందంటూ..!
చనిపోయిన వ్యక్తికి బీమా సొమ్ము శాంక్షన్ అయింది.. కొంత డబ్బు అకౌంట్లో డిపాజిట్ చేయాలంటూ మోసానికి తెగబడ్డారు సైబర్ నేరగాళ్లు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. అసలే ఇంటికి పెద్ద...