SGSTV NEWS

Tag : Chittoor District

Chittoor District: సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..

SGS TV NEWS online
చిత్తూరు జిల్లాలో టెన్త్ విద్యార్థిని ప్రసవం ఘటన సంచలనంగా మారింది. డెలివరీ టైమ్‌లో ఫిట్స్‌తో రావడంతో బాలిక మృతిచెందింది. ఘటనపై...

Andhra Pradesh: ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోకపోవడంతో భర్త ఏం చేశాడంటే..?

SGS TV NEWS online
ప్రియుడితో భార్య యవ్వారం నడుపుతుందని తెలిసిన ఓ భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మందలించిన భార్య బుద్ధి మారకపోవడంతో నీటి...

AP News: తండ్రి రాసిన మరణశాసనం.. సుపారీ ఇచ్చి కొడుకు హత్య

SGS TV NEWS online
ఓ.. తండ్రి కొడుక్కి రాసిన మరణశాసనం ఇది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం...

వ్యాపారం బాగా జరగడంతో మహిళ ఫిర్యాదు.. మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య!

SGS TV NEWS online
ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో దారుణం జరిగింది. మర్రిగుంట దళితవాడకు చెందిన గంగాధరం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు....

కళ్లల్లో కారం కొట్టి భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన భార్య..

SGS TV NEWS online
ఆనంద్ మీనాల మధ్య ఉన్న ప్రేమ వ్యవహరం గోవింద్‌కు తెలిసిపోతుందని భావించిన ఇద్దరు పక్కా ప్లాన్ వేశారు. ఆనంద్ సహాయంతో...

AP News: నూతిలో పడి 6 గంటలు నరకం చూసిన గోమాత.. మృత్యువుతో పోరాడి చివరకు

SGS TV NEWS online
ఊరి శివార్లలో పొలం వైపు మేత మేసేందుకు వెళ్లింది ఆవు. అక్కడ వానలకు గడ్డి బాగా పెరగడంతో ఎంచక్కా మేస్తుంది....

వీడు సామాన్యుడు కాదు.. తవ్వేకొద్దీ బయట పడుతున్న ఆస్తుల చిట్టా..!

SGS TV NEWS online
మదనపల్లి రెవెన్యూ ఫైల్స్ దగ్ధం కేసులో ఆర్డీఓగా పనిచేసిన మురళీపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మురళిని ప్రభుత్వం...

Andhra Pradesh: కన్న కొడుకు దూరంగా ఉండడంతో ప్రేమను పంచింది.. కానీ..!

SGS TV NEWS online
కన్న కొడుకు దూరంగా ఉండడంతో ప్రేమను పంచింది. అయితే ఆ తల్లి అనారోగ్యం ఆమెతో ఉన్న డబ్బు పై ఆశపడ్డ...

నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు.. 3 రోజుల్లో 3 డెడ్లీ యాక్సిడెంట్స్‌

SGS TV NEWS online
చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు నెత్తురు మరిగాయి. మూడు రోజుల్లో మూడు డెడ్లీ యాక్సిడెంట్స్‌ టెర్రర్ సృష్టించాయి. మూడు ప్రమాదాల్లో...

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు, రెండు లారీలు ఢీ.. 8మంది దుర్మరణం

SGS TV NEWS online
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది గాయపడ్డారు....