Andhra Pradesh: అమ్మ వెళ్ళొస్తా..అంతులోనే..
అనకాపల్లి జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చెట్టుపల్లికి ప్రాంతానికి చెందిన బాలనాగేశ్వరరావు దంపతులకు కవల పిల్లలు పాప, బాబు ఉన్నారు. సోదరుడితో కలిసి శ్రావ్య శ్రీ శర్వాణి పెదబొడ్డేపల్లిలోని...