ఆ నిబంధనలను పట్టించుకోని ఆసుపత్రులు.. అధికారుల కఠిన చర్యలు
తల్లి లేదా బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పుడే మాత్రమే సిజేరియన్ ఆపరేషన్లు చేయాలని నిబంధనలు కచ్చితంగా చెబుతున్నాయి. అయితే ప్రవేటు ఆసుపత్రుల్లో ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకుంటూ అవసరానికి మించి సిజేరియన్ శస్త్ర చికిత్సలు...