Telangana: ఎంత పనిచేశావ్ రా.. చోరీ విషయం చెప్పాడని బాలుడిని చంపాడు.. ఆ తర్వాత సెల్ టవర్ ఎక్కి..
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో దారుణం జరిగింది. ఓ రౌడీ షీటర్.. బాలుడిని చంపి సెల్టవర్పైనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల...