Telangana: ఎస్బీఐ ఏటీఎం చోరీకి దొంగల ఖతర్నాక్ స్కెచ్.. సీన్ చూసిన పోలీసులే షాక్..?
దొంగల ముఠా వరుస దొంగతనాలకు పాల్పడుతోంది. ఎస్బీఐ ఏటీఎంలను మాత్రమే ఎంచుకుంటున్న ఈ ముఠా చాకచక్యంగా కొల్లగొట్టింది. దొంగలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. అక్కడ.. ఇక్కడ అనే తేడాలేం లేవు..! ఎక్కడబడితే అక్కడ.. చోరీలకు పాల్పడుతున్నారు....