ఖమ్మం : గిరిజనుల మధ్య గొడవ.. పరిష్కరించేందుకు వెళ్లిన పోలీసులపై ప్రతాపం.. వెంటపడి మరీ దాడి..!
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోడు భూముల వివాదంలో గిరిజనుల మధ్య నెలకొన్న వివాదం కాస్తా.. పోలీసుల జోక్యంతో రణరంగంగా మారింది. (మార్చి 31) ఆదివారం ఉదయం సత్తుపల్లి...