వైఎస్ జగన్పై దాడి కేసులో సీపీ క్రాంతి రాణా కీలక విషయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై (జరిగిన రాళ్ల దాడి కేసులో సీపీ క్రాంతి రాణా కీలక విషయాలు వెల్లడించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన సీపీ.. రాయితో దాడిచేసిన వారిని త్వరలో పట్టుకుంటామని...