మా అయ్య ఎమ్మెల్యే.. పోలీసులకు దొరక్కుండా దుబాయ్లోనే మకాం.. కట్ చేస్తే కటకటాల్లోకి..
పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్లో ప్రజా భవన్ ముందు ఉన్న భారీ కేట్లు ఢీ కొట్టిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహేల్ను పోలీసులు...