అందరూ చూస్తుండగానే ఒక వాలంటీర్ సాటి మహిళను వివస్త్రను చేసి బ్లేడుతో గాయపరిచిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం చోటుచేసుకుంది. పాలకొల్లు పట్టణం, మార్కెట్ – : అందరూ చూస్తుండగానే ఒక వాలంటీర్...
అమరావతి పెనమలూరులో వృద్ధురాలు ఘటనకు నిరసనగా చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేస్తానన్న మంత్రి జోగి రమేష్. చంద్రబాబు నివాసానికి చేరుకున్న బుద్దా వెంకన్న సహా మంగళగిరి నేతలు. జోగి రమేషుపై తీవ్ర వ్యాఖ్యలు...