జగనాసుర సంహారానికి ముహూర్తం ఖరారు చేసిన త్రిమూర్తులు..బ్రాహ్మణ చైతన్య వేదిక
*రాష్ట్రంలో రాక్షస పాలనని “ఓటు”తో అంతమొందిద్దాం… బ్రాహ్మణ చైతన్య వేదిక *ముస్లిం వర్గాలు, క్రిస్టియన్ వర్గాలు అన్ని కుల వర్గాలవారు కలిసికట్టుగా జగనాసురుడి పాలన అంతం చేస్తూ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందాం బ్రాహ్మణ సమాజం...