యువతిపై దారుణం.. అత్యాచారం, హత్య కేసులో సీఎం సీరియస్.. రంగంలోకి హోం మంత్రి..
బాపట్ల జిల్లా చీరాల మండలం ఇపురుపాలెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రైలు పట్టాల సమీపంలో బహిర్ భూమికి వెళ్లిన 21 ఏళ్ల యువతిపై గుర్తుతెలియని యువకులు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. యువతి మృతి...