Andhra Pradesh: భర్తతో గొడవ.. కట్చేస్తే, మహేష్తో సహజీవనం.. ఆ తర్వాత ఫ్లాట్లో ఏం జరిగిందంటే..
విజయవాడ నున్న పీఎస్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మహేశ్వరి టవర్స్ ఐదో అంతస్తు నుంచి దూకి స్పాట్లోనే చనిపోయింది. మృతురాలు కండ్రికకు చెందిన హైమావతి (20)గా గుర్తించారు పోలీసులు. భర్తతో...