Andhra PradeshCrime మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతిSGS TV NEWS onlineJune 29, 2024 by SGS TV NEWS onlineJune 29, 20240 విజయవాడ అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్ లోని ఓ మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిష్మా (17) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కలుషిత ఆహారమా? మరేదైనా కారణమా? చనిపోయాకే ఆసుపత్రికి తీసుకొచ్చిన నిర్వాహకులు...