Andhra PradeshCrime రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతిSGS TV NEWS onlineAugust 26, 2024August 26, 2024 by SGS TV NEWS onlineAugust 26, 2024August 26, 20240 తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు: దేచెర్ల గ్రామ సమీపంలోని చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరపల్లి మండలం గౌరీపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బడుగు రాజారత్న (47) మృతి చెందారు. ఏడాదిన్నర కుమార్తెకు...