ఎమ్మెల్యే కొడుకు, 8 మంది స్నేహితులు.. గుట్టుగా చేరి పని మొదలుపెట్టారు.. కట్ చేస్తే, పోలీసుల ఎంట్రీతో..
పులిముగం బోట్ జెట్టీ సమీపంలో గంజాయి వినియోగిస్తుండగా ఎమ్మెల్యే కుమారుడు సహా తొమ్మిది మంది యువకులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి స్వాధీనం కేసులో యు ప్రతిభ కుమారుడు కనీవ్ తొమ్మిదో నిందితుడని...