HYD: పని మనుషులుగా చేరి.. 45 లక్షల నెక్లెస్తో పరార్
బీహార్ దొంగలు…వీరి రూటే సెపరేటు..కొత్తకొత్త మార్గాలు ఎన్నుకుని దొంగతనాలు చేయడంలో వీరి తర్వాతనే ఎవరైనా. తాజాగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఒక జంట పనిమనుషులుగా చేరి 45 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ను చోరీ చేసి...