ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్పై బెట్టింగ్! రాజానగరంలో బెట్టింగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలోని చక్రద్వారాభందం గ్రామంలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠాపై దాడి చేసి 20 మందిని అరెస్టు చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కు సంబంధించి లక్షల రూపాయల బెట్టింగ్...