వెదురుకుప్పం (చిత్తూరు) : చిత్తూరు కలెక్టరేట్ ఎదుట విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం జరిగింది. చిన్నపోటుచేసుకు చెందిన విద్యార్థి సాయికుమార్ ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపాడు. విద్యార్థి మాట్లాడుతూ …. బాల శేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి, దశరథ రెడ్డి, నాగరాజు రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, మనోజ్ తదితరులు దౌర్జన్యంగా తమ భూమిని లాక్కుంటున్నారని ఆరోపించారు. వారి నుంచి ప్రాణహాని ఉందని అధికారులకు ఫిర్యాదులు చేసినా తమకు న్యాయం చేయలేదని ఆత్మహత్యకు యత్నించాడు.
Also read
- నేటి జాతకములు 17 ఫిబ్రవరి, 2026
- Jewelry Theft: జాయాలుకాస్ షోరూమ్ లో కిలో బంగారం చోరీ.. ఎలా దొరికాడో తెలుసా?
- చిత్తూరు కలెక్టరేట్ ఎదుట విద్యార్థి ఆత్మహత్యాయత్నం
- అధికారుల తీరుపై పట్టు రైతుల ఆగ్రహం.. వీడియో
- బస్సులోనే ఎంతకు తెగించార్రా.. పక్క పక్కనే స్లీపర్ సీట్స్ బుక్ చేసుకున్న లవర్స్.. ఆ తర్వాత..





