SGSTV NEWS online
Andhra PradeshCrime

చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థి ఆత్మహత్యాయత్నం



వెదురుకుప్పం (చిత్తూరు) : చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం జరిగింది. చిన్నపోటుచేసుకు చెందిన విద్యార్థి సాయికుమార్‌ ఈరోజు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపాడు. విద్యార్థి మాట్లాడుతూ …. బాల శేఖర్‌ రెడ్డి, నరసింహారెడ్డి, దశరథ రెడ్డి, నాగరాజు రెడ్డి, మేఘనాథ్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, మనోజ్‌ తదితరులు దౌర్జన్యంగా తమ భూమిని లాక్కుంటున్నారని ఆరోపించారు. వారి నుంచి ప్రాణహాని ఉందని అధికారులకు ఫిర్యాదులు చేసినా తమకు న్యాయం చేయలేదని ఆత్మహత్యకు యత్నించాడు.

Also read

Related posts