శ్రీశైల మహా క్షేత్రంలో లోకకళ్యాణార్థం రుద్రమూర్తి స్వామికి దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ముందుగా రుద్రపార్కులోని రుద్రమూర్తి విగ్రహానికి రుద్రమంత్రాలతో పంచామృతాభిషేకం ,గందోదకం, భస్మోదకం, పుష్పోదకం వంటి జలాలతో అభిషేకాలు నిర్వహించారు. రుద్రదేవుని చల్లని చూపులు ఎల్లప్పుడూ కృష్ణానదిపై ఉంచాలన్న సంకల్పంతో ప్రతిఏటా వైశాఖమాసంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





