శ్రీశైల మహా క్షేత్రంలో లోకకళ్యాణార్థం రుద్రమూర్తి స్వామికి దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ముందుగా రుద్రపార్కులోని రుద్రమూర్తి విగ్రహానికి రుద్రమంత్రాలతో పంచామృతాభిషేకం ,గందోదకం, భస్మోదకం, పుష్పోదకం వంటి జలాలతో అభిషేకాలు నిర్వహించారు. రుద్రదేవుని చల్లని చూపులు ఎల్లప్పుడూ కృష్ణానదిపై ఉంచాలన్న సంకల్పంతో ప్రతిఏటా వైశాఖమాసంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు
Also read
- ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని మనస్తాపం
- భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..
- గంగావతరణం రోజున గంగానదిలో స్నానం చేయలేకపోతున్నారా.. ఇంట్లోనే ఇలా స్నానం చేయండి..
- Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో దేశంలో ఎక్కడెక్కడ రథయాత్ర జరుగుతుందో తెలుసా..
- నేటి జాతకములు 4 జూన్, 2025