శ్రీశైల మహా క్షేత్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలధార పంచధార వద్ద ఉన్న ఆదిశంకరాచార్యుల ఆలయంలో ఆయన జయంతోత్సవం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిశంకరాచార్యుల వారికి, చంద్రమౌళీశ్వర స్వామికి జలాభిషేకం , పంచామృతాభిషేకం, షోడశోపచార పూజలు వేదమంత్రోచ్చారణలతో నిర్వహించారు. ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చక స్వాములు కార్యక్రమంలో పాల్గొన్నారు
Also read
- తిరుమలలో చిరుత సంచారం.. ఆలయంపై విమానం చక్కర్లు..వీడియో.. అధికారులేమంటున్నారంటే
- నేటి జాతకములు..2 జూన్, 2025
- Bhadrachalam:భద్రాచలం రామాలయం లో అపచారం.. సంచులపై అన్యమత ప్రచార స్లోగన్
- Nellore: వృద్ధుడిని చంపి.. మృతదేహాన్ని బోరుబావిలో వేసి..
- Nellore: అమ్మవారికి దిష్టి తీసిన పూజారి అక్కడికక్కడే మృతి (VIDEO)