పీటీ వారెంట్తో కర్నూలు జైలు నుంచి ఆగిపోయిన పోసాని విడుదల – పోసాని కృష్ణమురళిపై పీటీ వారెంట్ వేసిన సీఐడీ పోలీసులు
సినీ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. గుంటూరు సీఐడీ పోలీసుల పీటీ వారెంట్తో కర్నూలు జైలు నుంచి పోసాని విడుదల ఆగిపోయింది. ఇప్పటికే మిగతా కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చింది. దీంతో అయన విడుదల అవ్వాల్సి ఉంది. అయితే పోసాని కోసం కర్నూలు జిల్లా జైలుకు వెళ్లిన పోలీసులు పీటీ వారెంట్ వేశారు. కర్నూలు జిల్లా నుంచే పోసానిని వర్చువల్గా జడ్డి ముందు ప్రవేశపెట్టనున్నారు. దీంతో పోసాని విడుదల ఆగిపోయింది.
Also read
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!