పీటీ వారెంట్తో కర్నూలు జైలు నుంచి ఆగిపోయిన పోసాని విడుదల – పోసాని కృష్ణమురళిపై పీటీ వారెంట్ వేసిన సీఐడీ పోలీసులు
సినీ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. గుంటూరు సీఐడీ పోలీసుల పీటీ వారెంట్తో కర్నూలు జైలు నుంచి పోసాని విడుదల ఆగిపోయింది. ఇప్పటికే మిగతా కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చింది. దీంతో అయన విడుదల అవ్వాల్సి ఉంది. అయితే పోసాని కోసం కర్నూలు జిల్లా జైలుకు వెళ్లిన పోలీసులు పీటీ వారెంట్ వేశారు. కర్నూలు జిల్లా నుంచే పోసానిని వర్చువల్గా జడ్డి ముందు ప్రవేశపెట్టనున్నారు. దీంతో పోసాని విడుదల ఆగిపోయింది.
Also read
- అక్షయ తృతీయ పేరుతో ఘరానా మోసం..రూ. 10కోట్లు మోసం చేసి పారిపోయిన వ్యాపారి
- TG Crime: ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి
- AP Crime: తిరుపతిలో విషాదం.. దామల చెరువులో వ్యాపారి దారుణ హత్య
- నాకు న్యాయం చేయండి.. ప్రియుడు ఇంటి ముందు హిజ్రా నిరసన దీక్ష
- 10th Student: రిజల్ట్ కు ముందే విషాదం.. గుండెలను పిండేస్తున్న స్కూల్ టాపర్ అకాల మరణం!