పీటీ వారెంట్తో కర్నూలు జైలు నుంచి ఆగిపోయిన పోసాని విడుదల – పోసాని కృష్ణమురళిపై పీటీ వారెంట్ వేసిన సీఐడీ పోలీసులు
సినీ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. గుంటూరు సీఐడీ పోలీసుల పీటీ వారెంట్తో కర్నూలు జైలు నుంచి పోసాని విడుదల ఆగిపోయింది. ఇప్పటికే మిగతా కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చింది. దీంతో అయన విడుదల అవ్వాల్సి ఉంది. అయితే పోసాని కోసం కర్నూలు జిల్లా జైలుకు వెళ్లిన పోలీసులు పీటీ వారెంట్ వేశారు. కర్నూలు జిల్లా నుంచే పోసానిని వర్చువల్గా జడ్డి ముందు ప్రవేశపెట్టనున్నారు. దీంతో పోసాని విడుదల ఆగిపోయింది.
Also read
- Astro Tips: ఈ నెల 16న ఆశ్లేష నక్షత్రంలో అడుగు పెట్టనున్న చంద్రుడు.. ఈ 3 రాశులు పట్టిందల్లా బంగారమే..
- ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి బాయ్ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- Telangana: మటన్ కర్రీ వండలేదన్న పాపానికి.. భర్త ఏం చేశాడో చూస్తే దిమ్మతిరుగుద్ది.!
- Andhra News: పాపం పెద్దావిడ తిరుపతి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.. లీలగా మాయ చేసి..
- Telangana: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిని.. ఒక్కసారిగా శబ్దం.. ఏమైందంటే..?