కృష్ణాజిల్లా
పామర్రు (మ) పెరిశే పల్లిలో ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో చీరల బండిల్స్ కనుగొన్న పోలీసులు
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన పార్టీకి చెందిన చీరలు పట్టివేత : డి.ఎస్.పి
మూడు గంటలు నిరీక్షణ అనంతరం వచ్చిన తాళాలు
పోలీసులకు సమాచారం రావడంతో ఇంటి తాళాలు తీయించిన పోలీసులు
రాత్రి 11.30 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్న డి.ఎస్.పి శ్రీకాంత్
సుమారు రూ.10లక్షల విలువ చేసే చీరలుగా ఉన్నట్లు సమాచారం : డిఎస్పి శ్రీకాంత్
పామర్రు ఎస్ఐ, సిఐ లకు సమాచారం తోనే ఈ దాడి
మొత్తం 46 బండిల్స్ సీజ్ చేసిన పోలీసులు
విజయవాడకు బుకింగ్ ద్వారా వచ్చినట్లు వెల్లడించిన డి.ఎస్.పి
చెరుకూరి వెంకన్న చౌదరి ఇంట్లో దొరికిన చీరలు
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!