July 5, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!

వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఏడో వార్డు సచివాలయం పరిధిలో పింఛను డబ్బు మాయమైంది.

ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఏడో వార్డు సచివాలయం పరిధిలో పింఛను డబ్బు మాయమైంది. దుండగులు తన వద్ద నుంచి డబ్బు దోచుకెళ్లినట్లు సచివాలయ కార్యదర్శి మురళి తెలిపారు. సోమవారం ఉదయం పింఛను డబ్బు పంపిణీ చేసేందుకు వెళ్తుండగా స్పృహ తప్పి బైక్ పైనుంచి కింద పడిపోయానని.. ఈ క్రమంలో తన వద్ద ఉన్న రూ.4 లక్షలు ఎత్తుకెళ్లారని చెబుతున్నారు. అతడిని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పింఛను డబ్బు మాయం కావడంపై పోలీసులు, పురపాలక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Also read,:Watch Video: మైకంలో చెలరేగిపోతున్న పోకిరీలు.. సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్..

భూమన అడిగారు.. సుబ్బారెడ్డి ఇచ్చేశారు..!

Viral: కారు అద్దాన్ని వైపర్‌తో తుడుస్తుంటే.. ఎదురుగా నల్లటి ఆకారం.. బాబోయ్.!

Andhra Pradesh: ఎందుకిలా చేశారమ్మా.. ఒకే కుటుంబం.. ఇద్దరు బాలికలు.. ఒకేసారి..

JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?

Related posts

Share via