మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్పూర్ అటవీశాఖ చెకోపోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న బీట్ అధికారి సాయికుమార్ పై కొందరు యువకులు ఆదివారం రాత్రి దాడి చేశారు. జన్నారం, : మంచిర్యాల జిల్లా జన్నారం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 150కి పైగా సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసింది. ఇక ఈ సర్వే చూసి అటు వైసీపీ నాయకులు.. అసలు ఈ సర్వే ఎక్కడిది.? ఎవరు
గంగవరం: జన్మనిచ్చిన పాపానికి ఓ తల్లిపాలిట కన్నకొడుకే కాలయముడిగా మారాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదన్న కోపంతో కన్నతల్లి అని కూడా చూడకుండా గోడకు తలను కొట్టి హతమార్చాడు. ఈ హృదయ విదారకర సంఘటన మండలంలోని
దుర్గాప్రసాద్, మమతకు పెళ్లై 11 ఏళ్లైంది. ఒక్కగానొక్క కొడుకు. అయితే ఇక్కడ సరైన పనులు లేకపోవడంతో పరాయి రాష్ట్రంలో పనికి వెళతానని భార్యకు చెప్పాడు. అందుకు భార్య ససేమీరా అని చెప్పింది. అయితే.. భార్యాభర్తల
లంచం తీసుకుంటూ సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ బానోతు సురేందర్నాయక్, మేడ్చల్ జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వెంకట నర్సిరెడ్డి సోమవారం వేర్వేరుగా అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కారు. సూర్యాపేట , మేడ్చల్ కలెక్టరేట్,
తమ బంధువుల అమ్మాయి ఫొటో నీ చరవాణిలో ఎందుకు ఉందని ప్రశ్నించడమే తప్పైంది. ఆటోడ్రైవర్ పై గంజాయి ముఠా దాడి జిల్లా కేంద్రంలో ఆటవిక రాజ్యం ఒంగోలు: తమ బంధువుల అమ్మాయి ఫొటో నీ
హైదరాబాద్: తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో మెడకు చున్నీ బిగించిన స్థితిలో ఓ మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నేరేడ్మెట్ ఠాణా పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. జవహర్నగర్ ఠాణా
రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేశారు. Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు కోర్టు జ్యుడీషియల్
ముదినేపల్లి (ఏలూరు జిల్లా) : ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ చేపల చెరువులో జారిపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా ముదినేపల్లి పంచాయతీ శివారు అన్నవరం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మృతుల
మాసంలోని త్రయోదశి తిథి ప్రదోష కాలంలో, ప్రదోష వ్రతానికి సరైన కారణం . ప్రదోష కాలం సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు మొదలై సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాలకు వస్తుంది.వారపు రోజు సోమవారం వచ్చే