కొడుకు నీళ్లలో మునిగి కొట్టుకుపోతుంటే కాపాడాలని కన్నతల్లి చేసిన ప్రయత్నంలో ఆమె కూడా నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకు భార్య, కుమారుడితో ఆనందంగా గడిపిన ఆ వ్యక్తి కళ్లెదుటే వారు నీళ్లలో
నెల్లూరు (నగరపాలక సంస్థ), : నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్.. వైకాపాకు రాజీనామా చేశారు. కార్పొరేషన్ ఛాంబర్లో సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
అమరావతి : ఎన్నికల సమయంలో తలెత్తిన ఘర్షణల్లో నిందితులను రక్షించే విధంగా అప్పటి పోలీసు అధికారులు వ్యవహరించారని సిట్ నివేదిక పేర్కొంది. ఎన్నికల రోజు, అనంతరం పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన
తిరువనంతపురం: ప్రధాని మోదీ నేతృత్వంలోని కొత్తగా ఏర్పడిన కేంద్ర కేబినెట్ లో కొనసాగడం ఇష్టం లేదంటూ తనపై వచ్చిన ఆరోపణలపై త్రిస్సూర్ బీజేపీ ఎంపీ, నటుడు సురేశ్ గోపి స్పందించారు. అదంతా తప్పుడు సమాచారమని
పెదకాకాని (గుంటూరు) : గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు-టాటా ఏస్ వాహనాలు ఢీకొట్టుకోవడంతో ముగ్గురు మృతిచెందారు. టాటా ఏస్లో 9 మంది కూలీలు ఉదయం
Modi Cabinet: కేంద్రంలో మంత్రులకు శాఖల కేటాయింపు.. రామ్మోహన్ నాయుడుకు ఏ పోర్ట్పోలియో అంటే..? ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీతో పాటు 72 మంది ఎన్డీయే ఎంపీలు
పిఠాపురం రెడ్డి సామాజిక వర్గం ముద్రగడ పద్మనాభ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని శపథం చేసిన వ్యక్తి.. మళ్లీ తమ రెడ్డి సామాజిక వర్గంలోకి రావొద్దని డిమాండ్ చేస్తోంది.
‘ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ. కింగ్ ది ఫిషర్ చీర్స్’ అంటూ టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఏపీలో ఇకపై కింగ్ ఫిషర్ బీర్ల కొరత
వైకాపా ప్రభుత్వం హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై నరసాపురం మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు: వైకాపా ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై
తాగి నీటిలో పడుకున్న వ్యక్తి.. చనిపోయాడనుకొని పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు.. _ తీరా వచ్చి చూస్తే షాక్..!! హనుమకొండ – రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి