బెంగళూరు: ఒక మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్ కోసం బెంగళూరు సెషన్స్కోర్టులో శుక్రవారం (మే3) పిటిషన్ వేశారు. తన తల్లిని రేవణ్ణ
వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డలను బలితీసుకుంది. పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గర్భిణికి చీకట్లో కేవలం మొబైల్ టార్చ్ సాయంతో సిజేరియన్ చేయడంతో ఇద్దరూ చనిపోయిన ఘటన కలకలం రేపింది. దిగ్భ్రాంతికర ఘటన మున్సిపల్
కోల్కతా: లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై ఓ మహిళా ఉద్యోగి లైంగిన వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో, ఈ ఘటన రాజకీయంగా
వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా
కొందరు దుండగులు విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆసుపత్రిపాలైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబయి: కొందరు దుండగులు విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆసుపత్రిపాలైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
అనూహ్యంగా మంతెన రామరాజు నుంచి రఘురామ కృష్ణంరాజుకు మద్దతు దొరికింది. ఇద్దరు కలిపి ఉండి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు. అత్యంత రసవత్తరంగా మారిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాలు అందరి
మేషం (4 మే, 2024) ఈ రోజు, ఆశా మోహితులై ఉంటారు ఈరోజు సోమవారం రాక మిమ్ములనుఅనేక ఆర్ధికసమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది. ఈరోజు ఇంటివద్ద మీరు ఎవరినీ హర్ట్ చేసే ప్రయత్నం చెయ్యవద్దు.
ఒంగోలు:: సత్య సాయి బాలవికాస్ వేసవి శిక్షణ తరగతులు స్థానిక మంగమూరు రోడ్డు జడ్పీ కాలనీలో శ్రీ సత్య సాయి ప్రార్థన మందిరంలో విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సత్య సాయి సేవ సమితి ఒంగోలు
దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడిచెవికి మకరకుండలం ఎడమ చెవికి “తాటంకం’ అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి, దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి. ఈ రెండు అలంకారాలు.
• విచక్షణారహితంగా రోడ్డుపైనే చితకబాదిన భర్త • గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితులు మదనపల్లె: కాపురం చేసేందుకు అత్తారింటికి వచ్చిన భార్యపై భర్త,అత్తామామలు దాడిచేసి, విచక్షణారహితంగా కొట్టి గాయపరిచిన ఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె