ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఖలీల్ తనకు భార్య ఉన్నప్పటికీ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికి ఇది వరకే పెళ్లి జరిగినా ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. పదేళ్లలోనే
నాగోలు: దళిత యువకుడిపై దాడి కేసులో పోలీసులు స్పందించలేదు. బాధితుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం ఠాణాను ఆశ్రయించినా నిర్లక్ష్యం వహించిన నాగోలు ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్ను కాల్చాలని ప్రయత్నంచినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ప్రకటించారు. ఆ తూటా
మేషం (25 జూన్, 2024) మీ హాస్య చతురత ఒకరిని ప్రభావితం చేస్తుంది, ఈ కళను పెంపొందించుకోవాలని మీరు అతడికి జీవితంలో సంతోషం, ఒక వస్తువును పొందడం లో రాదు, కానీ మన లోపల
హైదరాబాద్ : హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరిట సుమారు 500 మంది మోసపోయినట్లు తెలుస్తోంది. హబ్సిగూడా కేంద్రంగా నిందితుడు రాజేష్ ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో కార్యకాలాపాల్ని
. సాయికిరణ్ హత్య కేసులో నలుగురి అరెస్టు • ఫోన్ చేసి, పిలిపించి, చంపేశారు.. • వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకటరమణ కరీంనగర్: వేధించినందుకే కరీంనగర్ జిల్లా మానకొండూర్కు చెందిన అనంతోజు సాయికిరణ్(29)ను ఆసిఫాబాద్
• జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం • టిప్పర్ ఢీకొని యువకుడి మృతి బంజారాహిల్స్: మరుసటి రోజే ఆ యువకుడికి పెళ్లి చూపులు.. ఉదయంలోగా ఇంటికి వెళ్లేందుకు బైక్పై బయలుదేరాడు. అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో
చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీలో 9వ తరగతి విద్యారథని ఇస్లావత్ వర్షిణి (14) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే బాలిక ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు, పాఠశాల
పెళ్లై, ఇద్దరు పిల్లలున్న 40 ఏళ్ల వ్యక్తిని ప్రేమించింది 19 ఏళ్ల యువతి. అతడి కోసం కన్న వారిని సైతం వదులుకుని వెళ్లిన ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే ప్రేమకు వయసుతో సంబంధం
సతీదేవి శరీరం వివిధ ముక్కలుగా విభజించబడింది. ఈ భాగాలు భూమిపై వివిధ ప్రదేశాలలో పడిపోయాయి. ఈ ప్రదేశంలో సతీదేవి కుడి చేతి పంజా చెరువులో పడి అదృశ్యమైంది. పంజా కనిపించకుండా పోవడంతో ఈ ప్రదేశాన్ని