అడ్డగుట్ట: స్నానం చేయడానికి బాత్రూమ్లోకి వెళ్లిన నవ వధువు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిది లో చోటుచేసుకుంది. ఎస్ఐ షాహీద్ పాషా తెలిపిన
అడ్డగుట్ట: ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన మైనర్ బాలికను ఆర్పీఎఫ్ పోలీసులు చేరదీసి హోంకు తరలించిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన మేరకు.. సికింద్రాబాద్ రైల్వే
సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగిని చనిపోతూ నలుగురికి ప్రాణం పోసింది. బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు మరొకరికి దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అవయవదానం పట్ల అవగాహన లేక
కేరళ అనగానే అక్కడి నేచర్, ఆ తర్వాత మలయాళ సినిమాలు గుర్తుకు వస్తాయి. అక్కడ నేచర్ అద్భుతంగా ఉంటుదన్న పేరు ఉంది. ఒక్కసారైనా ఆ రాష్ట్రాన్ని విజిట్ చేయాలనుకుంటారు. కానీ ఇది ఓ కోణం.
ఆమెకు ఈ మధ్య కాలంలో విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. అయితే నొప్పి తగ్గడానికి ఏవేవో మాత్రలు వేసుకునేది. నొప్పి తగ్గకపోగా పెరిగింది. ఇక తప్పదని ఆసుపత్రికి వెళ్లింది. తీరా పరీక్షలు చేయగా..ఓ మహిళ
కొన్ని నెలల క్రితం చెడ్డి గ్యాంగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. అపార్ట్మెంట్లనే లక్ష్యంగా చేసుకుని చెడ్డి గ్యాంగ్ అలజడి సృష్టించింది. ఇప్పుడు కొత్తగా చుడీదార్ గ్యాంగ్ దిగింది. సమాజంలో సరైన ఉపాధి
మేషం (21 మే, 2024) సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. ఈరోజు మీదగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగివుంటారు,దీనివలన మీరు మానసికశాంతిని పొందుతారు. ఒక ఉల్లాసాన్నిచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు,
తల్లికి దూరంగా ఉంటూ నర్సు ఉద్యోగం చేస్తూ ఇంటికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది ఆ అమ్మాయి. ఇంతలో కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రణయానికి దారి తీసింది. అమ్మాయిలను ప్రేమ పేరుతో
అబ్బాయి కన్నా అమ్మాయి మూడేళ్లు పెద్దది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇటీవల ఓ చల్లని ప్రాంతానికి వెళ్లి.. హోటల్ రూం తీసుకుని ఎంజాయ్ చేశారు. తీరా చెక్ అవుట్ చేస్తుండగా.. ఈ రోజుల్లో అమ్మాయిలు
ఏ తల్లిదండ్రులకైనా.. తమ పిల్లలు విషయంలో ఎప్పుడు భారంగా అనిపించాదు. అందుకే వారు పుట్టిన దగ్గర నుంచి పెదయ్యే వరకు వారి అలనాపాలానా చూస్తూ.. వారిపై ఓ కన్ను వేసి ఉంటారు. ఇక అలాంటి