• ఉరేసుకుని యువతి బలవన్మరణం పాలకవీడు: ఉరేసుకుని యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్ఐ లక్ష్మీనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జాన్పహాడ్ గ్రామానికి
• రెండేళ్లలో ఐదోసారి యువకుడి హల్చల్ సైదాబాద్: అతిగా మద్యం సేవించాడు. భార్యతో గొడవపడ్డాడు. ఆ తరువాత విద్యుత్ స్థంభం ఎక్కి హల్చల్ చేశాడు ఓ యువకుడు. ఇప్పటికి ఈ విధంగా ఐదుసార్లు
• హనుమకొండ జిల్లాలో చిక్కిన ఖమ్మం అధికారి • విచారించి వదిలేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు? హసన్పర్తి: ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు ఇన్స్పెక్టర్ పాడు పనికి ఒడిగట్టాడు.
• వీడిన హత్య కేసు మిస్టరీ • ఐదుగురు నిందితులకు రిమాండ్ • వివరాలు వెల్లడించిన ఇన్చార్జి ఏసీపీ కృష్ణయ్య మీర్పేట: పాత నేరస్తుడి హత్యకు సంబంధించి పోలీసులు ఐదుగురిని
భోపాల్: కోడళ్లను వేధించే అత్తల గురించి అందరం వింటుంటాం. సమాజంలో ఇది మామూలే. అయితే మధ్యప్రదేశ్లోని రెవా జిల్లాలోని అట్రాలా గ్రామంలో ఓ కోడలు అత్తను అతి దారుణంగా చంపింది. కొడవలితో ఒక్కసారి కాదు
రేవణ్ణ ఇంట్లో ప్రజ్వల్ కేసులో సిట్ దర్యాప్తు యశవంతపుర: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో అరెస్టయిన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరులోని ఆయన ఇంటిలో సిట్ పోలీసులు పంచనామా
కాకినాడ జిల్లా జగ్గంపేట బస్టాండులో బస్సు బ్రేక్ ఫెయిలై ప్లాట్ఫాంపైకి దూసుకెళ్లి ఓ వృద్ధురాలి కాలు నుజ్జునుజ్జయింది. జగ్గంపేట, : కాకినాడ జిల్లా జగ్గంపేట బస్టాండులో బస్సు బ్రేక్ ఫెయిలై ప్లాట్ఫాంపైకి దూసుకెళ్లి
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని ఎగువకురవవంకకు చెందిన దొరస్వామి (62)ని దుండగులు చంపారు. దిగువ కురవవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో దొరస్వామి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం
రాళ్లు అద్దాలపై పడటంతో ఒక్క క్షణంలో పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ కూర్చొన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో ఊరట చెందారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న వందే భారత్
డేటింగ్ యాప్ వాడుతున్నారా…? ఎదుటి వ్యక్తి ఎవరో తెలియకుండానే చాట్ చేస్తున్నారా? డిన్నర్కు బయటికి వెళ్దామని అడుగుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! సిటీలోకి వచ్చిన కొత్త గ్యాంగ్ ఒకటి మిమ్మల్ని నట్టేట ముంచడానికి సిద్ధమవుతుంది.