• కుంభకోణంలో ప్రజాప్రతినిధులు కేంద్రంగా దర్యాప్తు! • ఏసీబీతో పాటు రంగంలోకి ఈడీ • మనీలాండరింగ్ అంశంపై కేసు నమోదు… ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ • సమగ్ర సమాచారం
దేశవ్యాప్తంగా ఎన్నికల తనిఖీలు మొన్నటివరకు విసృతంగా జరిగాయి. ప్రతి వాహనాన్ని కేంద్ర బలగాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. దీంతో కేటుగాళ్ల అక్రమ పనులకు వీలు చిక్కలేదు. దీంతో సైలెంట్ అయిపోయారు. తాజాగా మరోసారి తమ
హైదరాబాద్: సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.3లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివాదంలో ఉన్న ఇంటి పత్రాలు ఇవ్వడానికి బాధితుడి నుంచి సుధాకర్ రూ.15లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి విడతలో రూ.5 లక్షలు
పెద్దపల్లి, : జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలిక అత్యాచారం.. ఆపై హత్యకు గురైంది. నిందితుడిని గాలించి పట్టుకున్న పోలీసులు.. అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. కృత్తివెన్ను: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆమె కోరింది కాదనకుండా కొనిపెట్టారు. చదువులు చదివించారు. కానీ ఆమె ఓఅబ్బాయిని ప్రేమించింది. కూతురు లవ్ మ్యాటర్ తండ్రికి తెలిసింది. ససేమీరా అన్నాడు దేశం శాస్త్ర సాంకేతికంగా ఎంత
సాఫ్ట్వేర్ ఇంజనీర్ దంపతుల మధ్య పిల్లలను ఎవరు చూసుకోవాలనే వివాదంలో మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి సరస్సులో దూకడం విషాదకరమైన పరిణామం. ఇంజనీర్ చదువులు, ఇంట్లోనే ఉద్యోగాలు. అయినా సంతృప్తి లేని జీవితాలు..
మేషం (15 జూన్, 2024) కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము. మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పుఅడిగి తిరిగి సెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. మీకు మీరు గారాబం చేసుకోవడానికి
ఆ తండ్రి బిడ్డ మీదనే ప్రాణాలు పెట్టుకున్నాడు. కానీ కుమార్తె మాత్రం తండ్రి తన దారికి అడ్డు అని భావించి.. అతడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆ వివరాలు సాధారణంగా ఆడపిల్లలకు
Andhra Pradesh: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. పవన్కు ఏమిచ్చారంటే..? ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి శాఖలు కేటాయించారు. మహిళా మంత్రి వంగలపూడి అనితకు హోం అఫైర్స్,