సొంత అన్ననే హత్య చేసిన దారుణ ఘటన కడప జిల్లా మైదకూరులో చోటుచేసుకుంది. అప్పు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది ముదరడంతో.. తమ్ముడు బాలరాజు అన్న నారాయణ యాదవ్ను గొడ్డలితో నరికి
ఏపీ ఆర్టీసీ బస్సులో దారుణం జరిగింది. తిరుపతి- శ్రీకాళహస్తి మార్గంలో వెళ్లే బస్సులో ఓ యువకుడు ఉరేసుకుని చనిపోవడం సంచలనం రేపుతోంది. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు
హైదరాబాద్ లో ఓ SI నీచమైన చర్యకు పాల్పడ్డాడు. ఓ మహిళా భర్త వేధింపులపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అయితే కేసు నమోదు చేసే క్రమంలో ఆమె నెంబర్ తీసుకున్న
టీచర్ ను ప్రేమ పేరుతో వేధించిన యువకుడు. కొంత కాలంగా ఆమె వెంటపడుతూ ఇబ్బందులకు గురిచేశాడు. వేధింపులు ఎక్కువవడంతో యువ టీచర్ షాకింగ్ నిర్ణయం.. చివరకు ఏం జరిగిందంటే? ప్రేమ కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు
బెస్తం చెరువు స్మశాన వాటికలో విచిత్ర పూజలు నిర్వహించింది అఘోరీ. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అఘోరీ పూజలు జనాన్ని తీవ్ర భయాందోళన గురిచేశాయి. గత కొద్ది రోజుల
హనుమంతునిపాడు, వెలిగండ్ల మండలాల్లోని పలు గ్రామాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయి. గ్రామాల్లోకి పాములు, తేళ్ళు, మండ్రగబ్బలు లాంటి విష పురుగులు గ్రామంలోకి వచ్చి ప్రజల్ని కాటువేస్తున్నాయి. అవన్నీ అడవికి దగ్గరగా ఉండే కుగ్రామాలు.
ఫైనాన్స్ వాళ్ల దగ్గర అప్పు తీసుకుంటే, వాళ్ళు పెట్టే టార్చార్ మాములుగా ఉండదు..! ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపులను భరించలేక, ఫైనాన్స్ ఏజెంట్ ముందే ఓ యువకుడు ఘాతుకానికి
ప్రశాంత సముద్ర తీరంలో అలజడి రేగింది. నిత్యం ఆహ్లాదకర వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య సంతోషంగా గడిపే అక్కడి వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది భాదితులు
మేషం (25 నవంబర్, 2024) ఒక పరిమితిని మించి అలిసిపోకండి. సరియైన, తగిన విశ్రాంతి తీసుకోవడం మరచిపోకండి. క్రొత్త ఒప్పందాలు బాగా లబ్దిని చేకూర్చవచ్చును, మీ కుటుంబానికి మాటలలోనో, రాతలలోనో మాటలు లేకుండానో సందేశాలు
అయ్యప్ప స్వామి దర్శనానికి అయ్యప్ప స్వామీ మాలను ధరించి ప్రతి సంవత్సరం శబరిమలకు చేరుకుంటారు. మండల దీక్ష, జ్యోతి దీక్షను చేపట్టే స్వాములు వివిధ పేర్లతో పిలుస్తారని మీకు తెలుసా? అవును.. సాధారణంగా