అసలుది వదిలి.. మరో గ్రూపు రక్తం ఎక్కించిన వైద్యులు.. ప్రాణం తీసిన సర్కార్ ఆసుపత్రి వైద్య సిబ్బంది..!
ప్రైవేట్ ఆస్పత్రిల మాదిరిగా నష్ట పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో దారుణం వెలుగు చూసింది. డయాలసిస్ కోసం వచ్చిన రోగికి ఒక రక్తానికి బదులు
