దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటి కామాఖ్య ఆలయం. అస్సాం గౌహతిలోని నీలాచల్ కొండలపై ఉన్న ఈ ఆలయం హిందువులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం. తాంత్రిక ఆరాధకులకు మాత్రమే కాదు భక్తి శ్రద్దలతో కొలిచే భక్తులు కోరే
కుంభమేళా పాపులర్ IIT బాబా మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. అతడి దగ్గర గంజాయి లభించడంతో జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి మోతాదు తక్కువేనని వదిలేశారు. పోలీస్ స్టేషన్ నుంచి బయకొచ్చి ‘గంజాయి
హైదరాబాద్: నగరంలోని మలక్పేటలో విషాదకర చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న జమున టవర్స్లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతురాలి భర్త వినయ్ కుమార్ గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. దీంతో,
అయోధ్య రామమందిరం దాడికి స్కెచ్ గీశారు ఉగ్రవాదులు. రామమందిరంపై దాడికి పాకిస్తాన్ ఐఎస్ఐ పన్నిన కుట్రను గుజరాత్ ఏటీఎస్,హర్యానా ఏటీఎస్ భగ్నం చేశాయి. ఢిల్లీ శివార్ల లోని ఫరీదాబాద్లో ఐఎస్ఐ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ను
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు తమ స్థానాలను మార్చడం అనేది సహజం. ఇవి ఒక రాశి నుంచి మరో రాశికి సంచరిస్తుంటాయి. అయితే మార్చి 14న హోలీ పండుగ. ఈరోజున అన్ని గ్రహాలకు అధిపతి అయిన
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొడిపి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన భార్య తన భర్త మరణాన్ని తట్టుకోలేక చెట్టుకు ఉరివేసుకుని
ఒకప్పుడు ఆ ప్రాంతంలో టెన్షన్ .. టెన్షన్.. మావోయిస్టులు, రాడికల్స్ ఎక్కువగా ప్రభావితం చేసే ప్రాంతం కావడంతో ఎప్పుడూ భయంగానే ఉండేది.. కాలక్రమేణా.. మావోయిస్టులు, రాడికల్స్ కనుమరుగైపోయారు. తాజాగా ఓ ఘటన పోలీసులను ఉలిక్కిపడేలా
శ్రీనివాస్ మద్యానికి బానిస కావడంతో,అనురాధ క్యాటరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. కొద్దిరోజులుగా భార్య పైన అనుమానం పెంచుకున్న శ్రీనివాస్ తరచూ గొడవలు పడేవాడని, గత నెల 26వ తేదీన ఇంట్లో పెద్ద గొడవ
తనను మద్యం వ్యాపారి వేధిస్తున్నాడని.. ట్యాంక్ పై నుంచి దూకుతానని బెదిరించాడు.. అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు.. దీంతో అందరూ అక్కడికి వచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు.. పోలీసులు కూడా చేసుకున్నారు.. నచ్చజెప్పే ప్రయత్నం