Shani Shukra Yuti: శని, శుక్రుల అరుదైన కలయిక మార్చి 29 నుండి మే 31 వరకు జరుగుతుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి సిరిసంపదలు దక్కనున్నాయి. అలాగే ఈ యుతి కారణంగా
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు.. ఆఫీసర్ల పేర్ల చెప్పి డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.. సదాశివపేట మున్సిపల్ కమిషనర్ పేరుతో పట్టణ వాసులకు ఫోన్ చేసి డబ్బులు అడిగారు.. అయితే.. ఇక్కడో ట్విస్ట్ అసలు
Kakinada Mining: ఏపీలో సర్కార్ మారినా వైసీపీ నేతల అక్రమాలు ఆగడం లేదా..! కాకినాడ జిల్లాలోని ఆ మూడు నియోజకవర్గాల్లో మైనింగ్ వ్యాపారంతో నేతలు కోట్లు వెనకేసుకుంటున్నారా..! పట్టపగలే గ్రావెల్ రవాణా జరుగుతున్న అధికార
మెడికల్ మాఫియాపై ఏపీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో.. అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసిన అధికారులు… కీలక విషయాలు గుర్తించారు. ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్
ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దపల్లి పట్టణం: ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు
మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరికీ చెప్పొద్దు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దు.. ఈ మధ్య మనమంతా తరచూ వింటున్న హెచ్చరికలు ఇవి. ఇలాంటి వాటితో అప్రమత్తమవుతున్న చాలామంది బ్యాంకింగ్ విషయాల్లో ఎక్కువగా బ్యాంకింగ్
మూడు వేల రూపాయలు అప్పు ఇవ్వలేదని ఓ వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చారు నిందితులు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెల్లిగూడెం గ్రామంలో జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఘటనకు సంబంధించిన
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మచ్చబోల్లారంకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు.తమ కుమార్తెలు కనబడడం లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. వారిద్దరూ సోషల్ మీడియా (ఇన్ స్టా) పరిచయమైన యువకులతో
అచ్చంపేటలో ఘరానా మహిళా దొంగల ఆటకట్టించారు పోలీసులు. బురఖాలు ధరించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు మహిళలను రిమాండ్కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో
కర్నూలు జిల్లాలో బజాజ్ ఫైనాన్స్ సంస్థ వేధింపుల కారణంగా ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కరోనా సమయంలో తీసుకున్న రుణానికి వాయిదాలు చెల్లించలేకపోవడంతో ఇంటికి తాళం వేశారు. అప్పు చెల్లించినా నో డ్యూ సర్టిఫికెట్