Tirumala: వకుళ మాత అతిథి గృహంలో రూమ్ శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది – కనిపించిన ఓ పొట్లం ఓపెన్ చేయగా
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన మధురై కుటుంబం రూ.12 లక్షల విలువైన బంగారు నగలను గదిలో మరిచి వెళ్లింది. అన్నమయ్య భవన్ పక్కనే వకుళమాత అతిథిగృహంలో సిబ్బంది నగలను గుర్తించి టీటీడీ అధికారులకు
